పత్తి వ్యాపారి ఆత్మహత్య | man commits suicide in guntur distirict | Sakshi
Sakshi News home page

పత్తి వ్యాపారి ఆత్మహత్య

Nov 4 2015 8:57 AM | Updated on Aug 24 2018 2:36 PM

ఆర్థిక ఇబ్బందులతో పత్తి వ్యాపారి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

సత్తెనపల్లి : ఆర్థిక ఇబ్బందులతో పత్తి వ్యాపారి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం దుల్లిపల్ల గ్రామంలో బుధవారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన అలోకం శ్రీధర్(40) పత్తి వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్రమంలో  గత కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో  సతమతమవుతున్నాడు. దీంతో మనస్థాపానికి గురై మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement