కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరంలో ఓ ప్రేమజంటను పెద్దలు విడదీశారు.
విజయవాడ: కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరంలో ఓ ప్రేమజంటను పెద్దలు విడదీశారు. ప్రభాకర్, సాహితీ వారం రోజుల క్రితం వివాహం చేసుకున్నారు. అయితే వీరి పెళ్లికి అమ్మాయి తరపువారు అంగీకరించలేదు.
ప్రేమవివాహం చేసుకున్నారని ప్రభాకర్ ఇంటిపై సాహితి బంధువులు దాడి చేయడంతో అతనికి గాయలయ్యాయి. సాహితి తల్లిదండ్రులు ఆమెను తీసుకుని వెళ్లారు.