ముఖ్యమంత్రిని కలిసిన కమలాపురం ఎమ్మెల్యే

Kamalapuram MLA Ravindranath Reddy Meets YS Jagan - Sakshi

సాక్షి, కడప: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి మాసీమ బాబు బుధవారం అమరావతిలోని సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని రాజకీయాలు, ప్రజా సమస్యల గురించి  ముఖ్యమంత్రితో చర్చించారు. వైఎస్‌ఆర్‌సీపీ యువ నాయకుడు రాహుల్‌ పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top