కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా శనివారం డీజీపీని కలిశారు.
కదిరి (అనంతపురం) : కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా శనివారం డీజీపీని కలిశారు. ఈ సందర్భంగా ఆయన.. హోం గార్డుల వేతనాలు పెంచాలని, పీఎస్ క్వార్టర్స్ ఆధునీకరించాలని కోరుతూ డీజీపీకి వినతి పత్రం అందించారు.
Dec 26 2015 3:57 PM | Updated on Sep 3 2017 2:37 PM
కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా శనివారం డీజీపీని కలిశారు.
కదిరి (అనంతపురం) : కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా శనివారం డీజీపీని కలిశారు. ఈ సందర్భంగా ఆయన.. హోం గార్డుల వేతనాలు పెంచాలని, పీఎస్ క్వార్టర్స్ ఆధునీకరించాలని కోరుతూ డీజీపీకి వినతి పత్రం అందించారు.