జెట్‌ విమానం అత్యవసర ల్యాండింగ్‌

Jet Flight Emergency Landing In anantapur - Sakshi

సాక్షి, అనంతపురం: సాంకేతిక లోపం కారణంగా ఓ జెట్‌ విమానం అనంతపురం జిల్లాలో అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. సోమవారం ఉదయం బ్రహ్మసముద్రం మండలం ఎరడికేర గ్రామ సమీపంలోని పొలాల్లో జెట్‌ ఫ్లయిట్‌ ఎమర్జెన్సీ ల్యాండైంది. అయితే అందులో ఉన్న ఇద్దరు పైలట్లు సురక్షితంగా ఉన్నారు. ఈ విమానం మైసూర్‌ నుంచి బళ్లారిలోని జిందాల్‌ ఫ్యాక్టరీకి  వెళుతుండగా సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top