రాష్ట్ర రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ మరో వ్యాఖ్య చేశారు. విశాఖపట్నాన్ని రాజధాని చేయాలని కోరడం సబబు కాదని ఆయన అన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం, ఓడరేవు, స్టీల్ ప్లాంటు లాంటివన్నీ ఉన్న తమ నగరాన్ని రాజధానిగా చేయాలని విశాఖ వాసులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. వారి ఆశలపై నారాయణ నీళ్లు చల్లారు.
వుడా (విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ)లో అవినీతి నిర్మూలనకు నెల రోజుల్లో చర్యలు చేపడతామని ఆయన అన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తామని, వీటిలో ప్రతి 15 రోజులకు ఒకసారి అభివృద్ధిపై సమీక్షిస్తామని ఆయన అన్నారు. మునిసిపాలిటీ, వుడా అధికారులతో సోమవారం నాడు రాష్ట్ర మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావు సమీక్ష సమావేశం నిర్వహించారు.
విశాఖను రాజధానిగా కోరడం సరికాదు
Published Mon, Jul 28 2014 1:05 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement