పలమనేరులో అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు | interstate thieves gang arrested in Palamanuru | Sakshi
Sakshi News home page

పలమనేరులో అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

Jun 25 2015 5:23 PM | Updated on Aug 20 2018 4:27 PM

పలమనేరులో గురువారం అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టయ్యింది.

చిత్తూరు (పలమనేరు) :  పలమనేరులో గురువారం అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టయ్యింది.  చిత్తూరు జిల్లా పలమనేరు మండలం విరూపాక్షిపురానికి చెందిన మోహన్ రావు అనే వ్యక్తి కిడ్నాప్ కేసును చేధించే క్రమంలో పోలీసులు పలమనేరు- చిత్తూరు రహదారి మీద వాహనాలు తనిఖీ చేస్తుండగా రెండు సుమో వాహనాల్లో అనుమానాస్పదంగా ఉన్న 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం వెలుగు చూసింది. వీరంతా చిత్తూరు జిల్లాలో పలువురిని కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేసినట్లు విచారణలో తేలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement