తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ | increased rush of devotees in Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Jun 10 2016 5:11 AM | Updated on Sep 4 2017 2:05 AM

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో గురువారం భక్తుల రద్దీ పెరిగింది. సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 49,529 మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.

సాక్షి, తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ  పెరిగింది. సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 49,529 మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం మొత్తం 31 కంపార్ట్‌మెంట్లలో నిండిన భక్తులకు 10 గంటలు, కాలిబాట భక్తులకు 8 గంటల తర్వాత స్వామి దర్శనం లభించనుంది. గదులు ఖాళీ లేవు. అన్ని చోట్లా భక్తుల నిరీక్షణ పెరిగింది. హుండీ కానుకలు రూ. 2.70 కోట్లు లభించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement