తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ


సాక్షి, తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ  పెరిగింది. సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 49,529 మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం మొత్తం 31 కంపార్ట్‌మెంట్లలో నిండిన భక్తులకు 10 గంటలు, కాలిబాట భక్తులకు 8 గంటల తర్వాత స్వామి దర్శనం లభించనుంది. గదులు ఖాళీ లేవు. అన్ని చోట్లా భక్తుల నిరీక్షణ పెరిగింది. హుండీ కానుకలు రూ. 2.70 కోట్లు లభించాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top