విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలోని బంగారం దుకాణాలపై గురువారం 50 మంది ఇన్కమ్టాక్స్, విజిలెన్స్ అధికారులు బృందాలుగా ఏర్పడి మూకుమ్మడిగా దాడులు జరుపుతున్నారు.
పార్వతీపురం : విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలోని బంగారం దుకాణాలపై గురువారం 50 మంది ఇన్కమ్టాక్స్, విజిలెన్స్ అధికారులు బృందాలుగా ఏర్పడి మూకుమ్మడిగా దాడులు జరుపుతున్నారు. కాగా ఈ తనిఖీలకు అధికారులు విలేకరులను అనుమతించలేదు. పట్టణంలో ఉన్న అన్ని బంగారం దుకాణాలపై ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.