నీట మునిగిన 100 ఇళ్లు | Heavy rains in sydapuram | Sakshi
Sakshi News home page

నీట మునిగిన 100 ఇళ్లు

Nov 10 2015 5:28 PM | Updated on Sep 3 2017 12:20 PM

సైదాపురం మండలం గిద్దలూరు పంచాయతీ కొత్తూరు బీసీ కాలనీలో 100 ఇళ్లు నీట మునిగాయి.

సైదాపురం (శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా) : సైదాపురం మండలం గిద్దలూరు పంచాయతీ కొత్తూరు బీసీ కాలనీలో 100 ఇళ్లు నీట మునిగాయి. మూడు రోజుల నుంచి భారీగా వర్షం కురుస్తుండటంతో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. అధికారులు కరెంటు కూడా తీసివేయడంతో తాగునీరుకు కూడా కష్టమయింది.

Advertisement
 
Advertisement
Advertisement