మంత్రాలయంలో భారీవర్షం : వాగులో చిక్కుకున్న మహిళలు | Heavy Rain in Mantralayam | Sakshi
Sakshi News home page

మంత్రాలయంలో భారీవర్షం : వాగులో చిక్కుకున్న మహిళలు

Aug 20 2015 8:00 PM | Updated on Sep 3 2017 7:48 AM

మంత్రాలయం మండల పరిధిలో గురువారం సాయంత్రం 4 గంటల నుంచి భారీ వర్షం కురుస్తోంది.

కర్నూలు (మంత్రాలయం) : మంత్రాలయం మండల పరిధిలో గురువారం సాయంత్రం 4 గంటల నుంచి భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి సమీపంలోని నల్లవాగు పొంగిపొర్లుతోంది. దురదృష్టవశాత్తూ ఎనిమిది మంది మహిళలు, ఓ పురుషుడు నల్లవాగులో చిక్కుకుపోయారు. విషయం తెలిసిన పట్టణ సీఐ ప్రత్యేక పుట్టీలను తెప్పించి వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement