కారు బోల్తా: నలుగురికి గాయాలు | four injured in car accident | Sakshi
Sakshi News home page

కారు బోల్తా: నలుగురికి గాయాలు

Jun 7 2015 1:23 PM | Updated on Aug 14 2018 3:22 PM

వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తాపడింది.

ఓర్వకల్లు (కర్నూలు జిల్లా): వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో ఆదివారం జరిగింది. వివరాలు.. నంద్యాల నుంచి కర్నూలు వైపు వెళ్తున్న కారు బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని వైద్యం కోసం ఓర్వకల్లు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement