పెన్నా సిమెంట్‌ ఫ్యాక్టరీలో భారీ పేలుడు | Five Injured in Blast At Penna Cement Factory | Sakshi
Sakshi News home page

పెన్నా సిమెంట్‌ ఫ్యాక్టరీలో భారీ పేలుడు

Aug 24 2019 8:13 PM | Updated on Aug 24 2019 8:35 PM

Five Injured in Blast At Penna Cement Factory  - Sakshi

సాక్షి, అనంతపురం: జిల్లాలోని పెన్నా సిమెంట్‌ ఫ్యాక్టరీలో శనివారం భారీ పేలుడు సంభవించింది. బాయిలర్లు పేలి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. యాడికి మండలం బోయరెడ్డిపల్లిలోని పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అయిదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోంది. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement