ఐదెకరాల్లో చెరకు దగ్ధం | Five acres of sugar cane burned | Sakshi
Sakshi News home page

ఐదెకరాల్లో చెరకు దగ్ధం

Jan 26 2016 2:55 PM | Updated on Sep 3 2017 4:21 PM

కర్నూలు జిల్లా పగిడ్యాల మండలం లక్ష్మాపురంలో ఐదెకరాల చెరకు పంట మంగళవారం దగ్ధమైంది.

కర్నూలు జిల్లా పగిడ్యాల మండలం లక్ష్మాపురంలో  ఐదెకరాల చెరకు పంట మంగళవారం దగ్ధమైంది. ఇమామ్‌సాహెబ్ అనే రైతు ఈ పంటను సాగు చేస్తున్నాడు. తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో పంట అంతా దగ్ధమైనట్టు తెలుస్తోంది. ఎకరాకు రూ.80 వేల వరకూ పెట్టుబడి పెట్టానని రైతు వాపోయాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement