పుష్కర ముహూర్తం ఖరారు | finalized the Pushkara muhurtam | Sakshi
Sakshi News home page

పుష్కర ముహూర్తం ఖరారు

May 21 2015 3:58 AM | Updated on Aug 1 2018 5:04 PM

గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం... ముహర్తం ఖరారుచేసింది. జూలై 14వ తేదీ ఉదయం గం 6.26ను ముహర్తంగా ఖరారు చేశారు.

హైదరాబాద్:  గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం... ముహర్తం ఖరారుచేసింది. జూలై 14వ తేదీ ఉదయం గం 6.26ను ముహర్తంగా ఖరారు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముహర్త సమయానికి అన్ని జిల్లాలకు చెందిన భక్తులు పెద్దఎత్తున రాజమండ్రికి చేరుకునేలా ‘గోదావరి మహా పుష్కర శోభాయాత్ర’ నిర్వహించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. యాత్ర నిర్వహణ విధి విధానాల్ని ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement