హైదరాబాద్ : రైతులెవ్వరూ బ్యాంకులకు రుణాలు చెల్లించవద్దని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు సూచించారు. రుణాలు రీ షెడ్యూల్ చేసిన వాయిదాలన్నిటికీ ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని ఆయన సోమవారమిక్కడ తెలిపారు. ఏ సంవత్సరం వరకూ రుణమాఫీ చేస్తామన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదని యనమల అన్నారు. ఉద్యోగుల వయో పరిమితి పెంపు తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు కూడా వర్తిస్తుందని ఆయన తెలిపారు. అయితే ఈ వయో పరిమితి పెంపు ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ ఉద్యోగులకు వర్తించదని అన్నారు.
రైతులెవ్వరూ రుణాలు చెల్లించొద్దు: యనమల
Published Mon, Jun 23 2014 12:47 PM
Advertisement
Advertisement
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
తప్పక చదవండి
- ఆ పదవి నుంచి ఆదిత్యనాథ్ దాస్ను తొలగించండి
- చెల్లిని కాపాడబోయి నీట మునిగిన అక్క మృతి
- ఉబ్బసం రోగులకోసం చేప ప్రసాదం
- మావోయిస్టుల ఏరివేతకు ‘జల్శక్తి’
- T20 World Cup 2024: నిప్పులు చెరిగిన సౌతాఫ్రికా పేసర్లు
- పెరగనున్న ఫర్నిచర్ ధరలు.. కారణం ఇదే..
- ఎర్త్ రైజ్ ఫోటోతో ప్రపంచాన్నే మార్చేసిన నాసా ఆస్ట్రోనాట్ దుర్మరణం
- పెళ్లి చేసుకున్న 45 ఏళ్ల కమెడియన్.. వీడియో వైరల్
- బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. పోలీస్ డాగ్స్కు అరుదైన గౌరవం
- పుణే కేసు నిందితుడిపై ‘బుల్డోజర్’ ప్రయోగం
Advertisement