జగన్‌తోనే పేదలకు న్యాయం | Farmers Meet YS Jagan in Praja Sankalpa Yatra | Sakshi
Sakshi News home page

జగన్‌తోనే పేదలకు న్యాయం

Jan 10 2019 7:30 AM | Updated on Jan 10 2019 7:30 AM

Farmers Meet YS Jagan in Praja Sankalpa Yatra - Sakshi

శ్రీకాకుళం :దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి నాడు అందించిన రామరాజ్యాన్ని నేడు తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తాడన్నది ప్రజాసంకల్పయాత్ర ద్వారా రూఢీ అయింది. లక్షలాది జనం ఆయన పాలన కోసం ఎదురు చూస్తున్నారు. మేమైతే వైఎస్‌ కుటుంబం కోసం ప్రాణాలైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు ఆయన ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు అమలైతేనే పేద ప్రజలకు న్యాయం జరుగుతోంది.– రుద్ర వెంకటరావు, వేపాడ, విజయనగరం జిల్లా

Advertisement
 
Advertisement
Advertisement