సీతంపేటలో ఏనుగుల భీభత్సం | elephants attack on fields in srikakulam distirict | Sakshi
Sakshi News home page

సీతంపేటలో ఏనుగుల భీభత్సం

Jun 23 2015 10:48 AM | Updated on Oct 2 2018 6:42 PM

శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో మంగళవారం ఏనుగులు బీభత్సం సృష్టించాయి.

సీతంపేట: శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో మంగళవారం ఏనుగులు బీభత్సం సృష్టించాయి. సమీపంలోని అడివి నుంచి వచ్చిన నాలుగు ఏనుగులు సీతంపేట మండలంలోని ముకుందాపురంతో పాటు సమీప గ్రామాల్లో అరటి, పైన్‌ఆపిల్ పంటలను ధ్వంసం చేశాయి. గ్రామాల్లోకి ఒక్కసారిగా ఏనుగులు రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురైయ్యారు. చివరికి రైతులు వాటిని పంట పొలాల నుంచి అడవిలోకి తరిమారు. అటవీ అధికారులకు సమాచారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement