శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల భీభత్సం | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల భీభత్సం

Published Fri, Oct 23 2015 12:35 PM

elephants attack on fields

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో ఏనుగులు భీభత్సం సృష్టించాయి. జిల్లాలోని ఎల్ఎన్ పేట మండలం జింబాడ అటవీ ప్రాంతంలో శుక్రవారం ఏనుగుల గుంపు దాడి చేసింది. ఈ దాడుల్లో ఐదు ఎకరాల్లో వరి పంట పూర్తిగా ధ్వంసం అయింది. ఏనుగుల దాడులతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. పలు సార్లు ఏనుగులు దాడులు నిర్వహించినా అటవీ  అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

 

Advertisement
Advertisement