నెల్లూరు జిల్లాలో భూ ప్రకంపనలు | earthquake in nellore | Sakshi
Sakshi News home page

నెల్లూరు జిల్లాలో భూ ప్రకంపనలు

Jan 13 2016 5:34 PM | Updated on Oct 20 2018 6:19 PM

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో బుధవారం సాయంత్రం 5గంటల సమయంలో భూమి స్వల్పంగా కంపించింది.

నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో బుధవారం సాయంత్రం 5గంటల సమయంలో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. జిల్లాలోని ఉదయగిరి, వరికుంటపాడు, దుత్తలూరు, వెంకటగిరి, వింజమూరు మండలాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. ఇళ్లలోపలి వస్తువులు కదలటంతో భయభ్రాంతులకు లోనై జనం వీధుల్లోకి పరుగులు తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement