విజయనగరం అర్బన్: ఉపాధ్యాయ నియామకాలకు మెరిట్ జాబితా విడుదలైనా పూర్తి ఫలితం కోసం అభ్యర్థుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నెల 5వ తేదీన ఎంపిక జాబితా పెడతామని ప్రకటించినా ఇంకా పలు సం దేహాలు వెంటాడుతూనే ఉన్నాయి. జిల్లాలో ఎస్జీటీ, భాషాపండిత్, పీఈటీ పోస్టులకు మాత్రమే ఫలితాలు ప్రకటించారు. అర్హత జా బితాను అందుబాటులో ఉంచారు. జాబితా ప్రకటించిన వివిధ కేటగిరి పోస్టుల అభ్యర్థులు 2,626 మందిలో కొంతమంది పేర్లు గానీ, ర్యాంకులు గానీ ప్రకటించకుండా కేవలం కోర్టు కేసు అంటూ పొందుపరిచినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆ పోస్టుల పరిస్థితి ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. ఒక వేళ ఈ నెల 5లోగా కోర్టు నుంచి పూర్తి సమాచారం అందకుంటే పరిస్థితి ఏమిటన్నదే అనుమానాలకు తావిస్తోంది. దీ నికి సంబంధించి జిల్లా ఎంపిక చైర్మన్ కలెక్టర్కు వివరాలు బుధవారం అందాయి.
డీఎస్సీ నోటిఫికేషన్లో ఇచ్చిన పోస్టుల సంఖ్యకు భర్తీ ప్రక్రి య చేపడుతున్నప్పటికీ వాటి ప్రదేశాలు మారుతున్నాయి. ఇప్పటికే బదిలీలు, పదోన్నతులు ఇతర కారణాలతో ఖాళీ పడిన ప్రదేశాలను వెంటనే తమ కార్యాలయానికి పంపాలంటూ మండల విద్యాశాఖాధికారులకు డీఈఓ ఆదేశాలు జారీ చేశారు. గతంలో ప్రకటించిన ఖాళీలు మాత్రం అ లాగే ఉన్నా ప్రాంతాలు మాత్రం మారుతున్నాయి. మరో వైపు జిల్లాలోని అన్ని మున్సిపాల్టీల నుంచి ఖాళీల వివరాలను ప్రత్యేకంగా క్రోడీకరిస్తున్నారు.
ప్రతిభ సరే.. భవిత చెప్పరే..?
Published Fri, Feb 5 2016 3:50 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
వైఎస్ జగన్ కోసం రెండు నెలలుగా ప్రార్థనలు
ప్రజల మధ్య వైరుధ్యాలు పెంచుతున్న రాహుల్
పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించాలి
ప్రజాస్వామ్యాన్నిపరిరక్షించుకోవాలి
పోలింగ్ రోజున ‘ర్యాపిడో’ ఉచిత సేవలు
వడివడిగా ఈవీఎం కమిషనింగ్ పనులు
గౌడ అభ్యర్థులను గెలిపించండి
తప్పక చదవండి
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement