ట్రాక్టర్ బోల్తాపడి వ్యక్తి మృతి | Driver dies as Tractor over turns | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ బోల్తాపడి వ్యక్తి మృతి

Jul 5 2015 7:52 AM | Updated on Sep 3 2017 4:57 AM

విశాఖ జిల్లా దేవరపల్లి మండలం సీతంపేట గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఓ ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా కొట్టింది.

విశాఖపట్నం (మాడుగుల) : విశాఖ జిల్లా దేవరపల్లి మండలం సీతంపేట గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఓ ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్ పక్కనే ఉన్న కాలువలో పడటంతో డ్రైవర్ కురందాసు తాతాలు(36) అక్కడికక్కడే మృతిచెందాడు.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement