తిరుమలలో కిక్కిరిసిన క్యూలైన్లు | devotess rush at tirumala, says TTD officials | Sakshi
Sakshi News home page

తిరుమలలో కిక్కిరిసిన క్యూలైన్లు

Jun 18 2017 9:41 AM | Updated on Aug 25 2018 7:11 PM

తిరుమలలో కిక్కిరిసిన క్యూలైన్లు - Sakshi

తిరుమలలో కిక్కిరిసిన క్యూలైన్లు

చిత్తూరు జిల్లా తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.

తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రస్తుతం వైకుంఠం కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి కిలోమీటర్‌ మేర బయటివరకు భక్తులు వేచి ఉన్నారు.

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 10 గంటల సమయం పడుతోంది. నిన్న(శనివారం)స్వామివారిని 1,01,386 మంది భక్తులు దర్శించుకోగా.. శ్రీవారి హుండీకి రూ. 2.65 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement