కాల్వలో మృతదేహం లభ్యం | dead body recover in the canal | Sakshi
Sakshi News home page

కాల్వలో మృతదేహం లభ్యం

Jun 28 2015 5:20 PM | Updated on Sep 3 2017 4:32 AM

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి ప్రధాన కాల్వలో ఆదివారం ఓ మృతదేహం లభ్యమైంది.

గుంటూరు: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి ప్రధాన కాల్వలో ఆదివారం ఓ మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు పిడుగురాళ్లకు చెందిన కటకం సత్యనారాయణ (31)గా గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement