రిషితేశ్వరి నిందితుల బెయిల్ విచారణ వాయిదా | culprits bail petition hearing adjourned to sepetember 7th due to rishiteswari suicide case | Sakshi
Sakshi News home page

రిషితేశ్వరి నిందితుల బెయిల్ విచారణ వాయిదా

Aug 28 2015 1:34 PM | Updated on Sep 3 2017 8:18 AM

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి మృతి కేసులో నిందితులు ముగ్గురు శుక్రవారం కోర్టుకు హాజరయ్యారు.

గుంటూరు : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి మృతి కేసులో నిందితులు ముగ్గురు శుక్రవారం కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో నిందితులైన హనీష, ధరావత్ చరణ్, నరాల శ్రీనివాస్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది.
బెయిల్ పిటిషన్పై విచారణను న్యాయస్థానం సెప్టెంబర్ 7వ తేదీకి వాయిదా వేసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement