మంత్రి ఇంటి ఎదుట ఆందోళన | cpi protest in ananthapuram distirict | Sakshi
Sakshi News home page

మంత్రి ఇంటి ఎదుట ఆందోళన

Apr 14 2015 11:19 AM | Updated on Jun 1 2018 8:54 PM

మంత్రి ఇంటి ఎదుట ఆందోళన - Sakshi

మంత్రి ఇంటి ఎదుట ఆందోళన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖమంత్రి పల్లె రఘునాథ రెడ్డి ఇంటి ఎదుట సీపీఐ కార్యకర్తలు నిరసనకు దిగారు.

అనంతపురం టౌన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖమంత్రి  పల్లె రఘునాథ రెడ్డి ఇంటి ఎదుట సీపీఐ కార్యకర్తలు నిరసనకు దిగారు. మంగళవారం పెద్ద ఎత్తున మంత్రి ఇంటి వద్దకు చేరుకున్నకార్యకర్తలు నిరసన ప్రదర్శన చేశారు. ఎచ్‌ఎల్‌సీ ఆధునికరణ పనులు వెంటనే చేపట్టాలని ఈ సందర్భంగా కార్యకర్తలు డిమాండ్ చేశారు. అనంతరం మంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లగా ఆయన నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన కార్యకర్తలు మంత్రి ఇంటి గోడలకు వినతిపత్రం పోస్టర్లను అంటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement