విద్యార్థులను చితకబాదిన సిబ్బంది | corporate college staff beats college students | Sakshi
Sakshi News home page

విద్యార్థులను చితకబాదిన సిబ్బంది

Feb 16 2017 7:21 AM | Updated on Oct 4 2018 5:10 PM

ఓ కార్పొరేట్ కాలేజీలో సిబ్బంది విద్యార్థులపై ఇష్టరీతిన వ్యవహరించారు.

గుంటూరు: ఓ కార్పొరేట్ కాలేజీలో సిబ్బంది ఇష్టరీతిన వ్యవహరించారు. పేరేచర్లలోని ప్రైవేట్ కాలేజీ విద్యార్థులు భోజనం బాగోలేదని ఫిర్యాదు చేసినందుకు సిబ్బంది వారిని చితకబాదారు. కాలేజీ సిబ్బంది దాడితో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. మేడికొండూరు పోలీసులను ఆశ్రయించి బాధిత విద్యార్థులు జరిగిన విషయంపై ఫిర్యాదుచేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement