'కాంగ్రెస్ ఏ తప్పు చేయలేదు..పార్టీలోనే ఉంటా' | Congress did not Mistake , says raghuveera reddy | Sakshi
Sakshi News home page

'కాంగ్రెస్ ఏ తప్పు చేయలేదు..పార్టీలోనే ఉంటా'

Feb 19 2014 1:32 PM | Updated on Mar 18 2019 9:02 PM

'కాంగ్రెస్ ఏ తప్పు చేయలేదు..పార్టీలోనే ఉంటా' - Sakshi

'కాంగ్రెస్ ఏ తప్పు చేయలేదు..పార్టీలోనే ఉంటా'

రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్‌ ఎలాంటి తప్పు చేయలేదని మంత్రి రఘువీరారెడ్డి అన్నారు

హైదరాబాద్ : రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్‌ ఎలాంటి తప్పు చేయలేదని మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. అన్నిపార్టీలు అంగీకరించిన తర్వాతే చిట్టచివరగా కాంగ్రెస్‌  నిర్ణయం తీసుకుందన్నారు. కాంగ్రెస్‌లో పదవులు అనుభవించినవారు  పార్టీనే నిందించడం సరికాదన్నారు. తాను చివరివరకు కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని మంత్రి రఘువీరారెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement