2న ఇడుపులపాయకు ముఖ్యమంత్రి జగన్‌ | CM YS Jagan to Idupulapaya on September 2nd | Sakshi
Sakshi News home page

2న ఇడుపులపాయకు ముఖ్యమంత్రి జగన్‌

Aug 29 2019 4:46 AM | Updated on Aug 29 2019 10:18 AM

CM YS Jagan to Idupulapaya on September 2nd - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సెప్టెంబర్‌ 2వ తేదీన వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయకు వెళ్లనున్నారు. తన తండ్రి, దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి పదో వర్థంతిని పురస్కరించుకుని ఆయన విజయవాడలో సోమవారం ఉదయం బయల్దేరి ఇడుపులపాయకు చేరుకుంటారు. అక్కడ వైఎస్‌ సమాధి వద్ద వర్థంతి సందర్భంగా జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని అదే రోజు సాయంత్రానికి విజయవాడకు తిరిగి వస్తారని అధికార వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement