శ్రీవారి సేవలో సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు | AP Chief Secretary IYR Krishna Rao visits Tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు

Jan 22 2016 8:15 PM | Updated on Aug 18 2018 6:32 PM

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు శుక్రవారం శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి వేకువజాము 4 గంటలకు అభిషేక సేవలో పాల్గొన్నారు.

తిరుమల : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు శుక్రవారం శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి వేకువజాము 4 గంటలకు అభిషేక సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు లడ్డూ ప్రసాదాలు, నూతన సంవత్సర కేలండర్, డైరీ    లను అందజేశారు. ఆయన వెంట నిత్యాన్నప్రసాద విభాగం డిప్యూటీ ఈవో సాగి వేణుగోపాల్ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement