యోగాడేలో గవర్నర్ నరసింహన్ | Andhra, Telangana governor participates in yoga day | Sakshi
Sakshi News home page

యోగాడేలో గవర్నర్ నరసింహన్

Jun 21 2015 10:18 AM | Updated on Aug 18 2018 4:35 PM

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పాల్గొన్నారు.

హైదరాబాద్: అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పాల్గొన్నారు. రాజ్ భవన్లో ఆదివారం ఉదయం నిర్వహించిన యోగాసనాల్లో గవర్నర్తో పాటు ఆయన సతీమణి విమలా నరసింహన్, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో భాగంగా 'యోగా'ను అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. అలా చేయటం వల్ల ఒత్తిడిని జయించవచ్చని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement