బైకు, లారీ ఢీ: ఒకరి మృతి | A man died in a road accident | Sakshi
Sakshi News home page

బైకు, లారీ ఢీ: ఒకరి మృతి

Aug 25 2015 10:18 PM | Updated on Sep 3 2017 8:07 AM

వేగంగా వెళ్తున్న బైకు ను ఓ లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

సండేపల్లి(వైఎస్సార్ జిల్లా): వేగంగా వెళ్తున్న బైకు ను ఓ లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా సండేపల్లి మండలంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. మండలంలోని కర్నూలు - చిత్తూరు రహదారిపై దేవపట్ల వద్ద బైకును లారీ ఢీకొట్టింది. దీంతో బైకు పై వెళుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు.. పుత్తూరు రామంజిగా పోలీసులు నిర్ధరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement