87 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత | 87 Quintals of ration rice seized | Sakshi
Sakshi News home page

87 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

Sep 18 2015 7:05 PM | Updated on Sep 3 2017 9:35 AM

ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో భారీగా రేషన్ బియ్యం పట్టుబడ్డాయి.

దొనకొండ (ప్రకాశం) : ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో భారీగా రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. విశ్వసనీయ సమాచారం మేరకు దొనకొండ మండలం గుట్టఅమీన్‌పల్లి గ్రామంలోని ఓ ఇంటిపై శుక్రవారం మధ్యాహ్నం విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేశారు. సుబ్బారెడ్డి అనే వ్యక్తికి చెందిన రేకుల ఇంట్లో ఉన్న సుమారు 87 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement