రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు | 5 injured in road accident at ysr distirict | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు

Oct 7 2015 11:45 AM | Updated on Aug 30 2018 3:56 PM

వేగంగా వెళ్తున్న స్కార్పియో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.

రాజంపేట: వేగంగా వెళ్తున్న స్కార్పియో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో స్కార్పియోలో ఉన్న ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన వైఎస్సార్‌జిల్లా రాజంపేట మండలం రామాపురం వద్ద బుధవారం జరిగింది. వివరాలు.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలానికి చెందిన క్రిష్ణయ్య కుటుంబ సభ్యులు వాహనంలో తిరుమలకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement