రఘురాజు గోడౌన్ నుంచి రూ.30 లక్షల చీరలు స్వాధీనం | 30 lakh worth sarees seized in BJP Leader Raghurama Krishnam Raju's godown | Sakshi
Sakshi News home page

రఘురాజు గోడౌన్ నుంచి రూ.30 లక్షల చీరలు స్వాధీనం

Mar 14 2014 8:20 AM | Updated on Mar 29 2019 9:07 PM

రఘురాజు గోడౌన్ నుంచి రూ.30 లక్షల చీరలు స్వాధీనం - Sakshi

రఘురాజు గోడౌన్ నుంచి రూ.30 లక్షల చీరలు స్వాధీనం

ఎన్నికలు సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం వెంప గ్రామంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

ఎన్నికలు సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం వెంప గ్రామంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ గోడౌన్ నుంచి రూ. 30 లక్షలు విలువ చేసే చీరలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ గోడౌన్ బీజేపీ నేత రఘురామకృష్ణంరాజు చెందినదని పోలీసులు వెల్లడించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో స్వాధీనం చేసుకున్న ఆ చీరలను మహిళ ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉంచినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement