పాదచారులపైకి దూసుకెళ్లిన స్కార్పియో | 2 pedestrian injured in accident in vishaka | Sakshi
Sakshi News home page

పాదచారులపైకి దూసుకెళ్లిన స్కార్పియో

Jul 24 2015 10:17 AM | Updated on Aug 30 2018 3:56 PM

విశాఖ జిల్లాలో ఓ స్కార్పియో వాహనం అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్లింది.

విశాఖపట్టణం(హుకుంపేట): విశాఖ జిల్లాలో ఓ స్కార్పియో వాహనం అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటన జిల్లాలోని హుకుంపేటలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. హుకుంపేట మండలం కొట్నపల్లి సమీపంలోని పాడేరు- అరకు మార్గంలో రోడ్డు లో రాజమండ్రి వెళ్తున్న స్కార్పియో వాహనం అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement