ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. 11మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
*డ్రగ్స్ అండ్ కాపీరైట్ డీజీగా రవిశంకర్
*గుంతకల్ రైల్వే ఎస్పీగా సుబ్బారావు
*సీఐడీ ఎస్పీగా జె. బ్రహ్మారెడ్డి
* సీఐడీ ఎస్పీగా అమ్మిరెడ్డి
*ఇంటెలిజెన్స్ ఎస్పీలుగా జయలక్ష్మి, ఎల్.ఎస్. చౌహాన్
*అప్పా డిప్యూటీ డైరెక్టర్లుగా మురళీధర్, అనంత శర్మ,జె. పరిమళ
*డీజీపీ కార్యాలయంలో ఎస్పీగా ఎస్. రంగారెడ్డి
* సీఐడీ ఏఎస్పీగా ఎస్. విజయారావు