చెరువులో పడి విద్యార్థిని గల్లంతు | 10th class student drowns in pond | Sakshi
Sakshi News home page

చెరువులో పడి విద్యార్థిని గల్లంతు

Nov 16 2015 6:41 PM | Updated on Sep 17 2018 8:02 PM

జలకళతో నిండుకుండలా ఉన్న చెరువును చూడటానికి వెళ్లిన విద్యార్థిని ప్రమాదవశాత్తూ కాలు జారి అందులో పడి గల్లంతయ్యింది.

బెరైడ్డిపల్లి (చిత్తూరు) : జలకళతో నిండుకుండలా ఉన్న చెరువును చూడటానికి వెళ్లిన విద్యార్థిని ప్రమాదవశాత్తూ కాలు జారి అందులో పడి గల్లంతయ్యింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా బెరైడ్డిపల్లి మండలం గొల్లచేమనపల్లిలో సోమవారం సాయంత్రం జరిగింది. గ్రామానికి చెందిన లీనా(15) స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో గ్రామ చెరువు నిండటంతో స్నేహితులతో కలిసి చూడటానికి వెళ్లింది. ప్రమాదవశాత్తూ కాలు జారి చెరువులో పడి గల్లంతైంది. సమాచారం అందుకున్న గ్రామస్థులు విద్యార్థిని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement