బెజవాడలో కల్తీ మద్యం కలకలం | 1 Killed, allegedly by adulterated liquor in vijayawada | Sakshi
Sakshi News home page

బెజవాడలో కల్తీ మద్యం కలకలం

May 5 2017 8:13 PM | Updated on Apr 3 2019 8:48 PM

విజయవాడలో మరోసారి కల్తీమద్యం కలకలం రేపుతోంది.

విజయవాడ: విజయవాడలో మరోసారి కల్తీమద్యం కలకలం రేపుతోంది. శుక్రవారం రిక్షా కార్మికుడు అచ్చన్న శుక్రవారం మద్యం తాగిన కొద్దిసేపటికే మృతి చెందాడు. దీంతో అచ్చెన్న కుటుంబసభ్యులు కల్తీ మద్యం వల్లే మృతి చెందాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతుడి వద్ద ఉన్న మద్యం బాటిల్‌ను స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా గతంలోనూ కల్తీ మద్యం సేవించి పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే.

 

Advertisement
 
Advertisement
Advertisement