విద్యుదాఘాతంతో ఒకరి మృతి | 1 died due to current shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో ఒకరి మృతి

Aug 29 2015 10:08 AM | Updated on Sep 3 2017 8:21 AM

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం లొద్దిపల్లి గ్రామంలో శనివారం ఓ ఇంటి నిర్మాణ పనుల్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది.

ఓర్వకల్లు: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం లొద్దిపల్లి గ్రామంలో శనివారం ఓ ఇంటి నిర్మాణ పనుల్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఇంటిపైన నిర్మాణ పనుల్లో ఉండగా విద్యుత్ తీగలు తాకి ఎరమల (18) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మహేశ్ (22) అనే మరో వ్యక్తి విద్యుదాఘాతంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. అతనిని స్ధానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement