దాడిపై కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

దాడిపై కేసు నమోదు

May 20 2024 10:30 AM | Updated on May 20 2024 10:30 AM

చిన్నమండెం : మండలంలోని కొత్తపల్లె పంచాయతీ మల్లూరు క్రాస్‌ వద్ద నివాసముండే శివారెడ్డి ఇంటిపై దాడిచేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రమేష్‌బాబు తెలిపారు.

ఆయన కథనం మేరకు.. స్థానిక తాగునీటి కుళాయి వద్ద చిన్నప్ప, శివారెడ్డి గొడవపడ్డారన్నారు. గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ చేశారన్నారు. అయినా శివారెడ్డి ఇంటిపై శనివారం చిన్నప్ప అనుచరులు మారణాయుధాలతో దాడికి దిగారన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement