
ప్రమాదాలు జరుగుతున్నాయి
జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారులలో పాటు గల్లీ రోడ్లన్నీ పాడయ్యాయి. మరమ్మతులు చేయిస్తామని అసెంబ్లీ ఎన్నికల కు ముందు నాయకులు హామీలు ఇచ్చారు. ఏడాదిన్నర గడిచినా ఆ ఊసే ఎత్తడం లేదు. వర్షాలు కురిసినప్పుడు గుంతలు నీటితో నిండి వాహనదారులకు కనిపించడం లేదు. దీంతో ప్రమాదాల కు గురవుతున్నారు. వాహనాలు సైతం దెబ్బతింటున్నాయి. రాత్రి సమయంలో రోడ్లపై వెళ్లలేం. ఇ ప్పటికైనా చొరవ చూపి శాశ్వత మరమ్మతులు చేయాలి.
–ఆమెర్,
భువనగిరి

ప్రమాదాలు జరుగుతున్నాయి