ఎప్పటికప్పుడే ధాన్యం తరలింపు | - | Sakshi
Sakshi News home page

ఎప్పటికప్పుడే ధాన్యం తరలింపు

Dec 7 2025 7:16 AM | Updated on Dec 7 2025 7:16 AM

ఎప్పటికప్పుడే ధాన్యం తరలింపు

ఎప్పటికప్పుడే ధాన్యం తరలింపు

జేసీ సేతుమాధవన్‌

విజయనగరం ఫోర్ట్‌: రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్‌ మిల్లులకు తరలిస్తున్నామని జేసీ ఎస్‌.సేతుమాధవన్‌ తెలిపారు. సేకరించిన ధాన్యానికి సంబంధించి రైస్‌ మిల్లర్లు ఇవ్వాల్సిన సీఎంఆర్‌కు డెలివరీ చేసే కార్యక్రమాన్ని కె.ఎల్‌.పురం ఎస్‌డబ్ల్యూసీ గోదాములో శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యానికి 13,017 మంది రైతులకు రూ.140 కోట్లు చెల్లించామన్నారు. కార్యక్రమంలో సివిల్‌ సప్‌లై డీఎం బి.శాంతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement