విశాఖ చేరుకున్న మహిళా క్రికెటర్లు | - | Sakshi
Sakshi News home page

విశాఖ చేరుకున్న మహిళా క్రికెటర్లు

Dec 18 2025 7:20 AM | Updated on Dec 18 2025 7:20 AM

విశాఖ

విశాఖ చేరుకున్న మహిళా క్రికెటర్లు

భారత్‌, శ్రీలంక మహిళా క్రికెట్‌ జట్లు బుధవారం విశాఖ చేరుకున్నాయి.

ఈ నెల 21, 23 తేదీల్లో ఇక్కడ జరగనున్న టీ–20 మ్యాచ్‌ల్లో తలపడేందుకు ఇరు జట్ల క్రీడాకారిణులు నగరానికి విచ్చేశారు. వీరికి విశాఖ విమానాశ్రయంలో ఆంధ్ర క్రికెట్‌

అసోసియేషన్‌ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. ఈ మ్యాచ్‌లు పీఎంపాలెంలోని

డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో

జరగనున్నాయి. విమానాశ్రయం నుంచి ఆటగాళ్లు రోడ్డు మార్గంలో ప్రత్యేక బస్సుల్లో తమకు కేటాయించిన హోటళ్లకు చేరుకున్నారు. – గోపాలపట్నం

విశాఖ చేరుకున్న మహిళా క్రికెటర్లు1
1/1

విశాఖ చేరుకున్న మహిళా క్రికెటర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement