● భారత్‌ మాతా కీ జై | - | Sakshi
Sakshi News home page

● భారత్‌ మాతా కీ జై

Aug 11 2025 7:29 AM | Updated on Aug 11 2025 7:29 AM

● భార

● భారత్‌ మాతా కీ జై

● ఆదివాసీ సంస్కృతికి అద్దం పట్టిన థింసా నృత్యాలు

అదిగదిగో.. అద్దాల అడ్వెంచర్‌!

కై లాసగిరిపై వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న స్కై గ్లాస్‌ బ్రిడ్జ్‌ పనులు చురుగ్గా సాగుతున్నాయి. గతవైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టు పనులకు ప్రణాళికలు సిద్ధం చేశారు. త్వరలోనే ఈ అడ్వెంచర్‌ పర్యాటకులకు అందుబాటులోకి రానుంది.

గిరిజన ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ వారోత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మద్దిలపాలెం తెలుగుతల్లి విగ్రహం వద్ద గిరిజన విద్యార్థులు థింసా నృత్యం చేసి ఆకట్టుకున్నారు. కొంత మంది విద్యార్థులు సంప్రదాయ గిరిజన దుస్తులు ఽ

దరించి, లయబద్ధంగా థింసా నృత్యంతో అలరించారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాల గొప్పదనాన్ని, వాటి విశిష్టతను చాటి చెప్పారు.

ఆకట్టుకున్న పాట్‌ పెయింటింగ్‌

కొమ్మాది: సాగర్‌నగర్‌ ఇస్కాన్‌ మందిరంలో ఆదివారం జరిగిన పాట్‌ పెయింటింగ్‌ పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ నెల 16న శ్రీ కృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని ఈ పోటీలు నిర్వహించారు. పోటీల్లో సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

– ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్‌, విశాఖపట్నం

● భారత్‌ మాతా కీ జై 1
1/3

● భారత్‌ మాతా కీ జై

● భారత్‌ మాతా కీ జై 2
2/3

● భారత్‌ మాతా కీ జై

● భారత్‌ మాతా కీ జై 3
3/3

● భారత్‌ మాతా కీ జై

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement