మాది అనంతపురం జిల్లా తాడిపత్రి. మా తల్లిదండ్రులు హేమాంబరరెడ్డి ప్రైవేటు కంపెనీలో చిన్నపాటి ఉద్యోగం చేస్తున్నారు. మా తల్లి ఉషారాణి ప్రభుత్వ టీచర్. ఈ స్నాతకోత్సవంలో నన్ను రాష్ట్రపతి ప్రైజ్, బంగారు పతకంతో సత్కరించడం చాలా సంతోషంగా ఉంది. నేను ఇప్పటికే ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం సాధించాను. ఐటీ రంగంలోనే ఉన్నత స్థాయికి చేరాలన్నదే నా లక్ష్యం.
– టంగుటూరి మోక్షిత్రెడ్డి, తిరుపతి ఐఐటీ,
రాష్ట్రపతి ప్రైజ్, బంగారు పతకం విజేత


