ఆంక్షలు వీడి పింఛన్ అందించాలి
ఏడాది నుంచి పింఛన్ అందడం లేదు. మళ్లీ కొత్తగా మెడికల్ పరీక్షలు చేయించుకుని సదరం సర్టిఫికెట్ తెచ్చుకోవాలన్నారు. ఆస్పత్రి చుట్టూ తిరిగి తిరిగి అలసిపోతున్నాం. ఏదో వంక చెబుతూ అప్లోడ్ కావడం లేదంటున్నారు. ఈ ఏడాదైనా అర్హుడైన ప్రతి దివ్యాంగునికి ఆంక్షలు విధించకుండా పింఛన్ ఇవ్వాలి. –రమేష్, దివ్యాంగుడు, తిరుపతి
అన్ని రకాల సరుకులు ఇవ్వాలి
ప్రభుత్వం రెండేళ్లుగా రేషన్ షాపుల్లో బియ్యం, చక్కెర తప్ప ఏమీ ఇవ్వడం లేదు. ఈ ఏడాదైనా చౌక దుకాణాల్లో మాలాంటి పేదల కోసం ఆయిల్, కందిపప్పు, గోధుమపిండి, రాగులు అందించి ఆదుకోవాలి. – రత్నమ్మ,
భవననిర్మాణ కార్మికురాలు, తిరుపతి రూరల్
ఆంక్షలు వీడి పింఛన్ అందించాలి


