రామాపురం చెక్‌పోస్టు వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌

Telangana Police Stopping A Vehicle At Ramapuram Check Post - Sakshi

సాక్షి, సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలోని తెలంగాణ సరిహద్దు రామాపురం చెక్‌పోస్టు వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. తెలంగాణ పోలీసులు ఈ-పాస్‌ లేని వాహనాలను అనుమతించటంలేదు. ఏపీ నుంచి వస్తున్న ఈ-పాస్‌ లేని వాహనాలను అడ్డుకుంటున్నారు. దీంతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top