జరీన్‌కు టీపీసీసీ రూ.5 లక్షల నజరానా 

Telangana: Congress Announces Rs 5 Lakh Reward For Nikhat Zareen - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో స్వర్ణ పతకం సాధించిన నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మహిళా బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌కు టీపీసీసీ నగదు బహుమానం ప్రకటించింది. జరీన్‌కు రూ.5 లక్షల బహుమతి ఇస్తున్నట్టు టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ఆదివారం ట్విట్టర్‌లో ప్రకటించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top