ట్యాపింగ్‌ లింక్స్‌ | Phone Tapping Case: Police Station Changed Latest News Updates | Sakshi
Sakshi News home page

పీఎస్‌ మారింది.. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం

May 20 2024 11:55 AM | Updated on May 20 2024 1:36 PM

Phone Tapping Case: Police Station Changed Latest News Updates

హైదరాబాద్‌, సాక్షి: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో  కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణ జరుగుతున్న పోలీస్‌ స్టేషన్‌ పరిధి మారింది. బంజారాహిల్స్‌ నుంచి జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు మార్చారు. ఈ కేసులో నిందితుడు రాధాకిషన్‌రావు నుంచి కీలక సమాచారాన్ని రాబట్టింది బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లోనే. అయితే ఈ మార్పునకు గల కారణాలపై దర్యాప్తు అధికారులు స్పష్టత ఇవ్వలేదు. 

ఇదిలా ఉంటే.. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక ఆధారాలను దర్యాప్తు అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మరిన్ని అరెస్టులు జరగొచ్చని సమాచారం. కొందరు పోలీసు అధికారులతో పాటు ప్రైవేట్‌ వ్యక్తులను కూడా అరెస్ట్‌ చేయాలని పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement